ఒకే రోజు రెండు పరీక్షలు ఆందోళన చెందుతున్న అభ్యర్థులుఒకే రోజు రెండు పరీక్షలు ఆందోళన చెందుతున్న అభ్యర్థులు


*ఒకే రోజు రెండు పరీక్షలు!*

*ఏం చెయ్యాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్న అభ్యర్థులు*

అమరావతి :

ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షకు(డీఎస్సీ)ముందు టెట్ పరీక్ష ను నిర్వహిస్తుంటారు.రాష్ట్రప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగం పొందటానికి సాధన చేస్తున్నారు.

డీఎస్సీకి ముందు అక్టోబరు 3 నుంచి టెట్ నిర్వహించ నున్నారు.ఈపరీక్షకు అనేకమంది దరఖాస్తు చేసుకోగా, ఇటీవల ఆన్లైన్లో హాల్టికెట్లు వచ్చాయి.

కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements

You May Like This