గుంటూరు శ్రీ చైతన్య కాలేజీ లో దారుణం


గుంటూరు:

గుంటూరు నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో దారుణం..

పల్నాడు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని మృతి..

ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన కాలేజీ యాజమాన్యం..

తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..

మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలింపు..

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన స్థానిక పట్టాభిపురం పోలీసులు..

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements