✨ *-ఎమ్మెల్యే వి ఎం థామస్ ఆధ్వర్యంలో జోరందుకున్న అభివృద్ధి పనులు.*
✨ *-సమస్య ఏదైనా థామస్ దృష్టి వస్థే వెంటనే పరిష్కరాం*
✨ *-ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే సన్నాహాలు*
✨ *- ఎమ్మెల్యే ప్రతి అడుగు అభివృద్ధి బాటలోనే*
✨ *- తన అధికారం ఉపయోగం ప్రజల శ్రేయస్సు కొరకే*
✨ *-ఎమ్మెల్యే ప్రతి ఆలోచన ప్రజల సమస్యల పైనే*
✨ *- థామస్ ఏ గ్రామానికి వెళ్లిన అడుగడుగునా అభినందన నిరాజనాలు.*
✨ *- జయహో మా ఎమ్మెల్యే థామస్ అంటు వెళ్లివెత్తిన ప్రజాధరణ*
*R1 tv report*
*ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ , ఎక్కడ సమస్య ఉన్న ప్రతి సమస్యకు మార్గం చూపుతూ పరిష్కరిస్తున్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వస్తువులను తెలుసుకొని ఎక్కడ లోటు లేకుండా చూస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి సమస్యపై దృష్టి పెట్టి ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.అందులోభాగంగానే,వెదురుకుప్పం మండలం మాంపేడు పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో , మాంబేడు గ్రామంలో త్రాగునీటి కొరకు ప్రజలు అవస్థ పడుతున్నారు అని తెలుసుకొని , వెంటనే ఆ గ్రామాల్లో తన సొంత నిధులతో బోర్లను వేయించారు. తనుకున్న మంచి మనసుతోనే ప్రజల శ్రేయస్సు కోరి వేయించిన బోర్లలో పుష్కలంగా నీరు రావడంతో గ్రామస్తులు ఆనంద. భరితులయ్యారు ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారం నీటి సమస్య తీర్చడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే థామస్ కు అభినందలు తెలియజేశారు.*