వరదబాధితుల సహాయర్ధ0
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోడుగా విజయవాడ నందు శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్ ను కలసి CMRF సహాయ నిధి కి వాకాడు మండలం నుండి నాయకులు కార్యకర్తలు అందించిన 200000/- లక్షల రూపాయులను శాసన సభ్యులు వారికి అందించిన మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధు రెడ్డి.
హరీష్ నాయుడు సిద్ధిగుంట పాలెం -1,00,000/-
సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి – వాకాడు – 25000/-
దువ్వూరు మధుసూదన్ రెడ్డి – కొండూరు -25000/-
U ప్రసాద్ రెడ్డి – ముట్టెంబాక -10000/-
D కృష్ణ మూర్తి – దుగరాజ పట్నం-10000/-
A రవి నాయుడు – దుగరాజపట్నం-5000/-
గోపి నాయుడు -కొండాపురం -5000/-
వేణు నాయుడు- కొండాపురం -5000/-
పోలయ్య – నెల్లిపూడి – 5000/-
కవిత -వాకాడు -5000/-
బాలాజీ- ముట్టెంబాక -3000/-
శ్రీహరి- వాలమేడు -2000/-