తిరుపతిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు



తిరుపతి అర్బన్ ఇందిరానగర్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్ లో వినాయక చవితి 12వ రోజులో భాగంగా కాలనీలోని ఆడవారు దీపాలతో అలంకరించి గణనాధునికి పూజలు చేశారు, ఈ సందర్భంగా కమిటీ యువత మాట్లాడుతూ కరోనా సమయం మినహాయించి ప్రతి సంవత్సరం 12 రోజులు వినాయక చవితి ఘనంగా జరుపుకొని పండుగ వాతావరణం లో ఇలాంటి సంఘటనలు అవాంఛనీయ ఘటన జరగకుండా భక్తి శ్రద్ధలతో పూజించి 13వ రోజు నిమర్జనం చేస్తామని అందుకు సహకరించి సపోర్టుగా నిలబడుతున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ కి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ కి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాలతి, గీతిక రెడ్డి, వనజ, రాధా, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements