గుజరాత్ లో వందేభారత్ రైళ్ళని ప్రారంభించనున్న మోడీ

రేపటి నుంచి మూడు రోజుల పాటు జార్ఖండ్, గుజరాత్, ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటన..

జార్ఖండ్‌లోని టాటానగర్‌లో 660 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన..

ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ..

గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్‌పోను ప్రారంభించనున్న పీఎం..

‘సుభద్ర’ పథకం ప్రారంం.. భువనేశ్వర్‌ నుంచి దేశవ్యాప్తంగా 26 లక్షల మంది PMAY లబ్ధిదారుల గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాన మంత్రి మోడీ

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements