ఏపీ ఉప ముఖ్యమంత్రి నివాసాన్ని క్యాంపు కార్యాలయం గా వినియోగించుకోవాలని నిర్ణయం


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి లోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి లేఖ రాశారు.

• విజయవాడలో విశాలమైన భవనాన్ని (ఇరిగేషన్ భవనం) క్యాంపు కార్యాలయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలియచేసిన పవన్ కళ్యాణ్.

• మంగళగిరిలోని నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్న క్రమంలో విజయవాడలో కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్ తో సహా వెనక్కి తీసుకోవలసిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements