*ఏపీలో 5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం*
ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఒక్క వ్యవసాయశాఖ పరిధిలోనే
5.33లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది.
సుమారు 3 లక్షల మంది రైతులు రూ.1,244 కోట్ల మేర
నష్టపోయారు.
మత్స్యశాఖ పరిధిలో 9 జిల్లాల్లో చేపలచెరువులు,పడవలు, వలలు తదితర రూపంలో
మత్స్యకారులకు నష్టం జరిగింది.