విజయవాడ వరద బాధితుల సహాయార్థం వాకాడు మండలం కార్యకర్తలు మరియు నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ కు 2 లక్షల రూపాయల చెక్కును గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు అందజేశారు


వరదబాధితుల సహాయర్ధ0
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోడుగా విజయవాడ నందు శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్ ను కలసి CMRF సహాయ నిధి కి వాకాడు మండలం నుండి నాయకులు కార్యకర్తలు అందించిన 200000/- లక్షల రూపాయులను శాసన సభ్యులు వారికి అందించిన మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధు రెడ్డి.

హరీష్ నాయుడు సిద్ధిగుంట పాలెం -1,00,000/-

సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి – వాకాడు – 25000/-

దువ్వూరు మధుసూదన్ రెడ్డి – కొండూరు -25000/-

U ప్రసాద్ రెడ్డి – ముట్టెంబాక -10000/-

D కృష్ణ మూర్తి – దుగరాజ పట్నం-10000/-

A రవి నాయుడు – దుగరాజపట్నం-5000/-

గోపి నాయుడు -కొండాపురం -5000/-

వేణు నాయుడు- కొండాపురం -5000/-

పోలయ్య – నెల్లిపూడి – 5000/-

కవిత -వాకాడు -5000/-

బాలాజీ- ముట్టెంబాక -3000/-

శ్రీహరి- వాలమేడు -2000/-

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements