భారత్‌లో ఈమధ్య జరిగిన రైలు ప్రమాదాలు ఇవే.. గ్రాఫిక్స్ చూడండి – News18 తెలుగు

03

News18 Telugu

బాలసోర్ రైలు ప్రమాదం: 2 జూన్ 2023లో ఒడిశా, బాలాసోర్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌, ఓ గూడ్స్ రైలుని ఢీకొట్టడంతో.. ఏకంగా 15 బోగీలు చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అటుగా వస్తూ.. పక్కకు పడిన బోగీలను ఢీకొట్టింది. దాని కొన్ని బోగీలు కూడా పక్కకు పడ్డాయి. ఇలా 3 రైళ్ల ప్రమాదంలో 290 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు.

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements